కిరాయి వసూళ్లను మూడు నెలలు వాయిదా వేసుకోండి: మహారాష్ట్ర ప్రభుత్వం
కరోనాపై పోరు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కనీసం మూడు నెలల పాటు ఇంటి కిరాయి వసూళ్లను వాయిదావేసుకోవాలని, వారిని ఇళ్లలో నుంచి ఖాళీ చేయించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటి యజమానులను ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటం, ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయ మార్గాలు మూసుకుపోయాయని, ఇలాంటి పరిస్థిత…
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన కార్పోరేటర్‌..
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత మూడు రోజులుగా ఇళ్లలో మగ్గుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, కాస్త ఉపశమనం కలిగించారు మాదాపూర్‌ కార్పోరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌. ఆయన సొంత ఖర్చులతో తన పరిధిలోని …
కేంద్ర కేబినెట్.. సామాజిక దూరం పాటించిన మంత్రులు
క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాల‌ని నిన్న ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ.. సామాజిక దూరం అమ‌లు చేయాల‌ని మోదీ ప్ర‌జ‌ల‌ను కోరారు. అయి…
ఉపాధి కూలీలకు వేసవి భత్యం
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవి భత్యం అందనుంది. జిల్లాలో ఉపాధి పథకం పనులు కొనసాగుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత అధికం కానుండడంతో  కూలీలకు వేసవి కరువు భత్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూలీల వేతనానికి అదనంగా ఈ భత్యం అందనుంది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి…
ఎన్‌హెచ్ఆర్‌సీ అధికారుల్ని క‌లిసిన రాహుల్‌, ప్రియాంకా
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సీఏఏకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేస్తున్న వారిపై పోలీసులు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, ఆ సంఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇవాళ జాతీయ మానవ హ‌క్కుల సంఘాన్ని క‌లిసింది. యూపీ పోలీసులు ఆందోళ‌న‌కారుల‌పై అన్యాయంగా దాడి చేశార‌ని కాంగ్రెస…
రాజ్‌పథ్‌ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సోనారో హాజరయ్యారు.